Friday, January 11, 2019

అదే జరిగితే చంద్రబాబే సీఎం, ఆ అద్భుతమేంటో తెలియదు: ఉండవల్లి, పవన్, జగన్‌లపై ఇలా

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. పాదయాత్రతో జగన్‌కు మైలేజీ వచ్చే అవకాశముందని చెప్పారు. వైయస్, చంద్రబాబులు చేసిన పాదయాత్ర కంటే జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCTAtC

Related Posts:

0 comments:

Post a Comment