అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. పాదయాత్రతో జగన్కు మైలేజీ వచ్చే అవకాశముందని చెప్పారు. వైయస్, చంద్రబాబులు చేసిన పాదయాత్ర కంటే జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCTAtC
Friday, January 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment