అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఇవే చివరి సమావేశాలు అన్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకు సెలవులు అని, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HC9mB8
Sunday, January 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment