ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన పెన్షన్ల పెంపు తో పాటుగా డ్వాక్రా మహి ళలకు నిధులు..సెల్ ఫోన్లతో పాటుగా రైతులకు సంబంధించి రైతు రక్ష పేరిట ఓ వినూత్న పధకానికి ప్రభుత్వం ఆలోచన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CzlXiG
Monday, January 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment