Monday, March 25, 2019

ఫుల్లుగా తాగాడు..ప‌క్కింటో దూరి వేధించాడు..! మ‌న‌స్తాపంతో మ‌హిళ మ్రుతికి కార‌ణ‌మ‌య్య‌డు ఎద‌వ‌..!!

హయత్‌నగర్‌/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీ‌ల దాకా మందు తాగిన పక్కింటి వ్యక్తి ఇంట్లోకి దూరి అసభ్యంగా ప్రవర్తించడంతో మనస్తాపం చెందిన గృహిణి నిండు ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హయత్‌నగర్‌లోని పవనగిరి కాలనీలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U28eg8

Related Posts:

0 comments:

Post a Comment