Thursday, January 17, 2019

పోచారానికే ఆ కుర్చీ... స్పీకర్ ఎన్నిక లాంఛనమే..!

తెలంగాణ అసెంబ్లీ ఎట్టకేలకు కొలువుదీరింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా వివిధ కారణాలతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదాపడుతూ వచ్చింది. అలాగే స్పీకర్ ఎన్నికపై కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరకు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డికి పట్టం కట్టనున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AP5req

Related Posts:

0 comments:

Post a Comment