తెలంగాణ అసెంబ్లీ ఎట్టకేలకు కొలువుదీరింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా వివిధ కారణాలతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదాపడుతూ వచ్చింది. అలాగే స్పీకర్ ఎన్నికపై కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరకు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డికి పట్టం కట్టనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AP5req
పోచారానికే ఆ కుర్చీ... స్పీకర్ ఎన్నిక లాంఛనమే..!
Related Posts:
ఆ విమానాలు మాకు రెంట్ కు ఇవ్వండి..! జెట్ ఎయిర్ వేస్ కు ఎయిర్ ఇండియా ప్రతిపాదన..!!ముంబయి/హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి లాకౌట్ దిశగా అడుగులు వేసిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. జెట్ విమాన సేవలు … Read More
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి … Read More
ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణయం : ఏం జరుగుతోంది..!ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్తయింది. ఎక్కడ రీ పోలింగ్ అవసరమనే దాని పై జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స… Read More
దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలుదేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు … Read More
బల్లి పడితే ఏం చేయాలి ? దోష నివారణం ఏంటీ ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వె… Read More
0 comments:
Post a Comment