పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్పం.. పద్మశ్రీ తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఏపీకి చెందిన దేవరపల్లి ప్రకాష్ రావు అనే తెలుగు వ్యక్తిని ఒడిషా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో.. సామాన్యుడికి అసాధారణమైన గుర్తింపు దొరికింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sQEa6R
పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!
Related Posts:
9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళనఓరుగల్లులో మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి … Read More
కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయి… Read More
మోదీకి నచ్చని మాట చెప్పేసిన స్వరూపానంద..! భవిశ్యత్ పరిణామాలపై బీజేపి దృష్టి..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ … Read More
జగన్ పాలన..జేసీ..పరిటాల : ఆ మాటల వెనుక పరమార్ధం: అనంతలో కొత్త సమీకరణాలు..!ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. జగన్ అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఉండదు...పులివెందుల రౌడీ… Read More
టిఫిన్స్ బాక్స్ కడగమని చెప్నిన పైలట్...సిబ్బందికి, పైలట్కు మధ్య వాగ్వాదం..అత్యసరాలతోపాటు కోట్లాదీ రుపాయల వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు, టైం సేవ్ కోసం ఆయా దేశాలు, రాష్ట్ర్రాల్లో తమ వ్యాపారాలు చూసుకోవడం కోసం విమానాల్లో ప్రయాణాల… Read More
0 comments:
Post a Comment