హైదరాబాద్ : సికింద్రాబాద్ లో శనివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అక్కడున్న జనాలకు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈఘటనలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు కంట్రోల్ కాలేదంటున్నారు డ్రైవర్. అదేం లేదు.. బస్సు ఫుల్ కండిషన్లో ఉందంటున్నారు ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AImE9b
ఆర్టీసీ బస్సు బీభత్సం.. బ్రేక్స్ ఫెయిల్.. ఫుల్ కండిషన్.. ఏంటీ ట్విస్ట్?
Related Posts:
ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలున్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో కరోనా నిర్ధ… Read More
ఈ విపత్కర సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా : మనిషి సౌండ్తోనూ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చా.. కేంబ్రిడ్జి సంచలన పరిశోధన..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. వైరస్ సోకిన పేషెంట్లను త్వరగా గుర్తించగలిగితే.. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉం… Read More
మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ఆచూకీ లభ్యం: క్వారంటైన్ తర్వాత ప్రశ్నించనున్న పోలీసులున్యూఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లీఘీ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కరో… Read More
కరోనా: కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోంది.. 95 శాతం భారం తగ్గిందన్న ఈటల.. 453కు పెరిగిన కేసులుతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, చికిత్స జరుగుతోన్న తీరును బట్టి ఏప్రిల్ రెండో వారంలోగా మంచి ఫలితాలు రావోచ్చన్న సీఎం కేసీఆర్ ఆశాభావం నిజమయ… Read More
0 comments:
Post a Comment