ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా తరహాలో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. హత్య కేసులో నిందితులు భారతీయ జనతా పార్టీ నాయకులు, అతని ముగ్గురు కొడుకులు, మరో వ్యక్తి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SOg7ko
దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?
Related Posts:
22 లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ.. మహిళా భద్రతకు ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమంఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు … Read More
జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి త… Read More
జార్ఖండ్ లో బీజేపీ ఎందుకు ఓడింది? స్టూడెంట్ యూనియన్ పార్టీ వల్లే పుట్టిమునిగిందా?దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టు… Read More
మెడలో పాముతో డ్యాన్స్ చేసిన మహిళా పూజారి, పాలాభిషేకం, వీడియో వైరల్, నేను భద్రకాళి, జైల్లో!చెన్నై/వాలాజాబాద్: ఆలయం కేంద్రంగా జోస్యం చెబుతూ కాలం గడుపుతున్న మహిళా పూజారి ఆ ప్రాంతంతో పాటు తనకు పేరుప్రతిష్టలు రావాలని పక్కాప్లాన్ తో మెడలో పామును … Read More
టెన్షన్ ఉంటే.. అభివృద్ధిపై అటెన్షన్ ఉండదు: వెంకయ్య నాయుడున్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతోనే జమ్మూకాశ్మీర్కు విముక్తి లభించిందని, … Read More
0 comments:
Post a Comment