ఎప్పుడూ ఉప్పూ -నిప్పూ లా ఉండే కాంగ్రెస్ -టిడిపి ఎంపీలు అప్పుడే ఒక్కటయ్యారు. ఢిల్లీ కేంద్రంగా ఏపి రాజకీయాల పై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ - టిడిపి ఎంపీలు ఏపిలో తమ రెండు పార్టీల మధ్య పొత్తు అంశం పై సుదీర్థంగా చర్చించారు. పొత్తు ఉందా లేదా తేల్చాలని రెండు పార్టీల్లో క్షేత్ర స్థాయిలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFug6a
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment