అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పారదర్శకతలేని కారణంగా,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CLV5fB
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment