జపాన్ : చాలామంది మాంసాహార ప్రియులకు చేపలంటే భలే ఇష్టం. ఒక మంచి కొరమీను దొరికితే చాలు ఆరోజు వారి కడుపు నిండినట్లే. చేపలు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు చేకూరుస్తాయి. అందుకే కొరమీను, అపోలో, పులసలు ఇలాంటి చేపలకు మాంసాహార ప్రియులు ఎంత ధరైనా సరే పెట్టి కొంటారు. దాని రుచిని ఆస్వాదిస్తారు. కానీ జపాన్లో ఓ వ్యక్తి ట్యూనా చేపకోసం పెట్టని ఖర్చును ఎవరూ భరించలేరేమో..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzwtiP
Monday, January 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment