గతేడాది డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుబోద్ కుమార్ కుటుంబానికి అంతకుముందు పరిహారంగా అందజేసిన రూ.50 లక్షలకు ఇది అదనం అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. బులంద్ షహర్లో గోవు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCMlCL
చేయూత: బులంద్షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయం
Related Posts:
శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవడం ఎలా..? ఏ నియమాలు పాటించాలిప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి.నల్ల చీమలకు చక్కర వేయాలి.శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి.అలాగే ప… Read More
జనసేన తెలంగాణా స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? మీ కామెంట్ ఏంటి ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నారా ?తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల పోరులో పోటీ చేసే అ… Read More
ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం .. విజయోత్సాహంలో కాంగ్రెస్లోక్ సభ ఎన్నికలలో హోరా హోరీగా టీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ నుండి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరి మరో ఎన్నికల్లో విజయం సాధించింది. మాజ… Read More
ఆ ఘనత కేసీఆర్దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్హైదరాబాద్ : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సెగ మాత్రం చల్లారడం లేదు. రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు పోరాడుతున్నా ప్రయోజన… Read More
పంజాబ్లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలిశ్రీకాకుళం : పంజాబ్లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధా… Read More
0 comments:
Post a Comment