Saturday, January 26, 2019

70వ గణతంత్ర వేడుకలు: రాజ్‌పథ్ వద్ద కొనసాగుతున్న పరేడ్

జనవరి 26... భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఈ వేడుకల్లో"నారీశక్తి" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అస్సోం రైఫిల్స్‌ను మహిళలు లీడ్ చేస్తున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా నేతాజీ సుభాష్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S7hZYj

Related Posts:

0 comments:

Post a Comment