Thursday, January 10, 2019

కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరోసారి..! 21 నుంచి సహస్ర చండీ యాగం

హైదరాబాద్ : మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈమేరకు సిద్ధిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు యాగం నిర్వహించేలా ప్లాన్ చేశారు. విశాఖ పర్యటనలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచనలు తీసుకున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZWrV7

Related Posts:

0 comments:

Post a Comment