రానున్న ముప్పై ఏళ్లలో దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్దాప్య జనాభా పెరుగుతుందని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. 2050 నాటికి 65 ఏళ్లు పైబడిన వారు 20 శాతం ఎక్కువగా ఉంటారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 30శాతం, కేరళ 25శాతం, కర్నాటక 24.6శాతం, తమిళనాడులో 20.8 శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H3Vm2F
ఇది చాలా ఇబ్బంది: 2050 నాటికి దక్షిణ భారతంలో 20 శాతం ఎక్కువ జనాభా వీరిదే
Related Posts:
కృష్ణాష్టమి నాడు భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి..? వైష్ణవ "మధ్… Read More
తెలంగాణలో లక్షన్నర మార్క్: వెల్లువలా వైరస్: టెస్టింగుల్లో సర్కార్ దూకుడుహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోనే ఉంది. కరోనా వెల్లువ కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల… Read More
చెన్నై టు వైజాగ్: నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు: వంతెన గోడను ఢీ కొట్టి..విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.… Read More
టిబెట్ పీఠభూమిలో బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్స్: గోబీ ఎడారి మీదుగా: రెచ్చగొడుతోన్న చైనాన్యూఢిల్లీ: చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట… Read More
మహిళల కోసం ఏపీలో మరో సంక్షేమ పథకం: 8 లక్షలకు పైగా ఆ గ్రూపులకు బెనిఫిట్: రూ.6345 కోట్లతోఅమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు లబ్ది కలుగ… Read More
0 comments:
Post a Comment