Thursday, January 10, 2019

ఇది చాలా ఇబ్బంది: 2050 నాటికి దక్షిణ భారతంలో 20 శాతం ఎక్కువ జనాభా వీరిదే

రానున్న ముప్పై ఏళ్లలో దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్దాప్య జనాభా పెరుగుతుందని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. 2050 నాటికి 65 ఏళ్లు పైబడిన వారు 20 శాతం ఎక్కువగా ఉంటారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 30శాతం, కేరళ 25శాతం, కర్నాటక 24.6శాతం, తమిళనాడులో 20.8 శాతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H3Vm2F

0 comments:

Post a Comment