న్యూఢిల్లీ/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మరో మూడేళ్లలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. 2021 డిసెంబర్ నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని నిర్షేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. గగన్యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే స్వతంత్రంగా మనుషులను అంతరిక్షంలోకి పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6qSfs
2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మహిళ సహా భారత వ్యోమగాములు
Related Posts:
ఫైర్ మీదున్న వీహెచ్ .. తెలంగాణా సర్కార్ తప్పులను ఎత్తి చూపటంలో వీహెచ్ స్టైలే వేరు ..తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ పై మాట్లాడటానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు వెనకడుగు వేస్తున్నారు. కేసీఆర్ తో … Read More
మోడీ అన్నారు ఆమెకు అహంకారం .. బాబు చెప్పారు ఆమె బెంగాల్ టైగర్దేశంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధాని నరేంద్రమోడీకి ఈ సారి చెక్ పెట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తుంటే , మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామ… Read More
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి...రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం ఎండ, రాత్రిపూట వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉద… Read More
రాజయ్య బర్తరఫ్ , జగదీష్ రెడ్డి సేఫ్ .. ఇది కుల వివక్ష కాదా... కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ ఫైర్ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు . ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అంబేద్కర్ వాదుల నిర్వహించిన మహాగ… Read More
టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారా? కనీసం కెసిఆర్ కానీ, కెటిఆర్ కానీ వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేద… Read More
0 comments:
Post a Comment