వైసిపి అధినేత జగన్ తన పాదయాత్ర ముగియటంతో..ఇక అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్రతీ రోజు తెల్లవారు జాము వరకు చర్చలు..మంతనాలు సాగిస్తున్నారు. ఇడుపులపాయ వేదికగా జగన్ పార్టీ కీలక నేతలతో అభ్యర్దుల ఎంపిక పై కసరత్తు చేసారు. ఈ మంతనాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలేంటి..అక్కడ అభ్యర్ధులు ఖరారు అ యినట్లేనా..జగన్ అమలు చేస్తున్న సమీకరణాలేంటి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQDS9E
తెల్లవారు జాము చర్చలు :జగన్ తేల్చిందేంటి : 2014 కాదు.. 2019 అంటూ సీరియస్..!
Related Posts:
ఉపరితల ద్రోణి ప్రభావం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలుఅమరావతి: అదరగొడుతోన్న ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించబోతోంది. నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చెదురు మదు… Read More
India EU Summit: ఆ హక్కులను ఎత్తేస్తే బెటర్..అదే మ్యాజిక్: కరోనా వ్యాక్సిన్లపై తేల్చేసిన మోడీన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని ఆఫ్రిక… Read More
Kangana: క్వీన్ కంగనాకు కోవిడ్ పాజిటివ్, ఇంట్లో క్వారంటైన్ లో హ్యాపీగా ఉన్నా, మీరు సేఫ్ గా !ముంబాయి/ చెన్నై: బాలీవుడ్ క్వీన్, బహుబాష నటి, క్వీన్ కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది, ముంబాయిలోని… Read More
కరోనా ఉధృతి ఉన్నా సరే .. ఒకే చోట గుంపులుగా .. అప్పుడు కుంభమేళా, ఇప్పుడు రంజాన్ ప్రార్ధనలుదేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. ఇక రాష్ట్రాలలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు సంపూరణ లాక్ డౌన్ విధిస్తే, మరికొన్ని ర… Read More
న్యూయార్క్లో కాల్పులు: షాపింగ్ చేస్తోన్న నాలుగేళ్ల చిన్నారి టార్గెట్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిప… Read More
0 comments:
Post a Comment