ఎన్నికలు సమీపిస్తున్న వేళ..మరో సారి ఏపిలో ప్రత్యేక హోదా సెగలు మొదలవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పవన్ - జగన్ డిమాండ్ చేసారు. టిడిపి ఇదే కారణంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఇక, హోదా కోసం వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన హోదా సాధన సమితి ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా ఫిబ్రవరి 1న ఏపి బంద్ కు పిలుపునిచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T7ERV5
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment