ఎన్నికలు సమీపిస్తున్న వేళ..మరో సారి ఏపిలో ప్రత్యేక హోదా సెగలు మొదలవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పవన్ - జగన్ డిమాండ్ చేసారు. టిడిపి ఇదే కారణంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఇక, హోదా కోసం వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన హోదా సాధన సమితి ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా ఫిబ్రవరి 1న ఏపి బంద్ కు పిలుపునిచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T7ERV5
ఫిబ్రవరి 1న ఏపి బంద్ : ఎన్నికల ముందు హోదా బరిలోకి పార్టీలు..!
Related Posts:
ఆంధ్రప్రదేశ్: ఎల్లుండి నుంచి తెరచుకోబోతున్న సినిమా థియేటర్లు, కొత్త నిబంధనలు ఇవీ.. -ప్రెస్ రివ్యూఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ‘‘కో… Read More
కేబినెట్ బెర్తులు ఫైనల్..లిస్ట్ రెడీ: ఈ సాయంత్రమే మోడీ ముద్ర: ప్లస్సులూ, మైనస్సులున్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతోన్నాయి… Read More
స్టాన్ స్వామి: గుండెపోటుతో మృతి చెందిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడుఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. "శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోట… Read More
విషాదం: పెళ్లైన ఏడు రోజులకే నవవధువు ఆత్మహత్య, వరుడు కన్నీరుమున్నీరుతూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం మేడపాడు, కోరుకొండ మండలం గాదరాడలో విషాదం నెలకొంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఏడు రోజులకే నవ వధువు ఆత్మహత్యక… Read More
రాజ్యాంగేతర శక్తిగా సజ్జల- మంత్రులను కించపరుస్తూ : అనిల్ ను అవమానించేలా : రఘురామ లేఖ..!!వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టా… Read More
0 comments:
Post a Comment