ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపికి వస్తారని చెబుతున్న సమయంలో..ఆయన అమరావతికి రావటానికి కొన్ని గంటల ముందే ఈ సభ నిర్వహించాలని నిర్ణయించా రు. అందుకోసం ఫిబ్రవరి 13న అమరావతి సభ నిర్వహణకు నిర్ణయించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B0ap8m
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
Related Posts:
వామ్మో పొలిటికల్ \"గోపి\"లు.. ఎలాంటి స్కెచ్ అంటే..!హైదరాబాద్ : రేసుగుర్రాల వేట మొదలైంది. ఇక సిట్టింగులకు తలనొప్పి ప్రారంభమైంది. టికెట్ వస్తదో రాదో తెలియక బేజారవుతున్నారు. మున్సిపల్ పోరుకు సిద్దమవుతున్న… Read More
గేరు మార్చిన బీజేపి ఆపరేషన్ ఆకర్ష్ బస్సు..! కర్ణాటక వయా తెలంగాణ,ఏపి టు కోల్కత...!!ఢిల్లీ/హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆపరేషన్ ఆకర్శ్ తో సరికొత్త అవతారం ఎత్తుతోంది. బీజేపి యేతక రాష్ట్రల మీద ప్రధానంగా దృష్టి సారించినట్టు తెల… Read More
కోమటిరెడ్డి కొత్త ట్రిక్కులు.. రేవంత్ రెడ్డికి చిక్కులు..! టీ కాంగ్రెస్ లో విచిత్ర పరిణామాలు..!!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది..? తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఆదరణ పెంచుకోవాల్సిన చోట నిస్తేజం పడిపోయింది. ఉన్న కొద్ది మంది నేతల… Read More
ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్వ… Read More
కృష్ణ జిల్లాలో కవ్వించుకుంటున్న తమ్ముళ్లు..! కం'ట్రోల్' చేయలేకపోతున్న చంద్రబాబు..!!అమరావతి/హైదరాబాద్ : పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిండి బలేపేతం కోసం కృషి చేయాల్సిందిపోయి ఒకరుపై ఒకరు నిందించుకోవడం, రచ్చ చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే … Read More
0 comments:
Post a Comment