ప్రధాని మోదీ వ్యతిరేక పక్షాల సభ అమరావతిలో నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. స్థానిక.. జాతీయ రాజకీయాలకు సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపికి వస్తారని చెబుతున్న సమయంలో..ఆయన అమరావతికి రావటానికి కొన్ని గంటల ముందే ఈ సభ నిర్వహించాలని నిర్ణయించా రు. అందుకోసం ఫిబ్రవరి 13న అమరావతి సభ నిర్వహణకు నిర్ణయించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B0ap8m
కేసీఆర్ రాకకు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమరావతి సభ : జాతీయ నేతలకు బాబు ఆహ్వానం..!
Related Posts:
థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్పై ఈసీ స్టేన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచ… Read More
ఎడారి గడ్డ పై ..కడప బిడ్డ విజయం : కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా: సౌదీలొ సీమ మహిళ వీర గాథ..కడప బిడ్డ..ఎడారి గడ్డ పైన మహిళా శక్తి చాటింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. తెలియని దేశంలో ఎవరో సూచన మేరకు పనికి చేరింది. రెండేళ్లు పని చేసిన… Read More
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచనతిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం … Read More
ఇటు ఫ్యామిలీ, అటు ప్రొఫెషనల్ లైఫ్ : రోహిత్ మృతికి కారణం వివరించిన ఉజ్వల ?న్యూఢిల్లీ : రోహిత్ శేఖర్ తివారీ మృతి షాక్ కలిగించిందన్నారు ఆమె తల్లి ఉజ్వల. రోహిత్ మరణానికి వ్యక్తిగత జీవితమే కారణమని పేర్కొన్నారు. దీనికితోడు రాజకీయ… Read More
రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లులక్నో : ఉత్తరప్రదేశ్పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ … Read More
0 comments:
Post a Comment