జోలో: ఫిలిప్పిన్స్లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో ప్రాంతంలోని జోలో ఐలాండ్ చర్చ్ వద్ద జరిగింది. వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో యాభై మంది వరకు గాయపడ్డారు. జోలో ఐలాండ్ ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S75D2y
ఫిలిప్సిన్లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతి
Related Posts:
కిమ్ జాంగ్ యుద్ధసైరన్, విధ్వంస దృశ్యాలు.. సైన్యానికి సోదరి ఆదేశం.. డెత్ మిస్టరీపై మళ్లీ చర్చ..‘‘మన సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్, పార్టీ హైకమాండ్ ఇంకా ప్రభుత్వం కలిసి నాకు కట్టబెట్టిన అధికారాలను అనుసరిస్తూ ఈ ప్రకటన చేస్తున్నాను.. శత్రుదేశాన్ని … Read More
అచ్చెన్న అరెస్టును నిరసిస్తూ గళమెత్తిన బీజేపీ నాయకులపై వేటు: అధ్యక్షుడు అలా.. క్యాడర్ ఇలాగుంటూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఎస్ఐ మందులు, ఇతర వైద్య పరికరాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిన ఆరోప… Read More
కడప సెంట్రల్ జైలులో జేసీ ప్రభాకర్..అస్మిత్: ఖైదీ నంబర్లు ఇవే: విచారణ మొత్తం అక్కడేఅనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ… Read More
షాకింగ్:24 గంటలవ్యవధిలో ఇద్దరితో తాళి.. సినిమాను తలదన్నేలా మౌనిక లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ఇలా..కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకాశమంత పందిరి వేయలేకున్నా.. వేల మంది అతిథుల్ని పిలవకున్నా.. నిబంధనల మేరకు ఘనంగానే జరిగిందా వివాహం. అమ్మానాన్నల కళ్లలో ఆనందం క… Read More
చైనాలో సెకెండ్ వేవ్? కరోనా కేసుల విస్ఫోటం: మరో వుహాన్లా మారిన బీజింగ్: భయం భయంగాబీజింగ్: ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా.. మరోసారి కరోనా వైరస్ బారిన పడింది. ఈ సారి రాజధాని బీజింగ్ను చుట్టబెడుతోంది ఈ కరోనా వైరస్. క… Read More
0 comments:
Post a Comment