జోలో: ఫిలిప్పిన్స్లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో ప్రాంతంలోని జోలో ఐలాండ్ చర్చ్ వద్ద జరిగింది. వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో యాభై మంది వరకు గాయపడ్డారు. జోలో ఐలాండ్ ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S75D2y
ఫిలిప్సిన్లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతి
Related Posts:
వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. … Read More
TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివ… Read More
అన్నతో కలిసి వెళ్లింది..అస్తిపంజరమై కనిపించింది: 16 ఏళ్ల విద్యార్థిని విషాదాంతం..బెంగళూరు: రెండు వారాల కిందట తన సొంత సోదరుడితో కలిసి వెళ్లిన ఓ విద్యార్థిని అస్తిపంజరమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. అదృశ… Read More
కుమారుడి పట్టాభిషేకం.. కళ్లారా చూసేందుకు... జైలు నుంచి వచ్చిన తండ్రి.. పెరోల్పై వివాదంహర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవీ దుష్యంత్ చౌతాలా చేపట్… Read More
దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులుచెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్… Read More
0 comments:
Post a Comment