ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివరావు చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు టీడీపీ, కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు ప్రకటించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టు, విడుపుగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nk6pok
TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..
Related Posts:
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఎందుకు..? కేసీఆర్ ప్రభుత్వంపై జేజమ్మ గుస్సాసీఎం కేసీఆర్పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర… Read More
తెలంగాణ గవర్నర్గా కూతురు... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి పడనున్న తండ్రి...తెలంగాణ గవర్నర్ తమళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తమిళనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు పోటిపడుతున్నారు. ఉప ఎన… Read More
ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్… Read More
Dadasaheb Phalke Award : లెజెండ్ అమితాబ్కు అత్యున్నత పురస్కారంప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డులను పొందిన అమితా… Read More
రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్తో కీలక భేటీ, ఇక ముందుకేచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి దాదాపు ఏడాది గడిచిపోయిన… Read More
0 comments:
Post a Comment