ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివరావు చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు టీడీపీ, కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు ప్రకటించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టు, విడుపుగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nk6pok
Sunday, October 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment