వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి గృహ ప్రవేశ ముహూర్తం ఖరారైంది. ఆ ముహూర్తం నుండే ఏపి లో మిషన్ -2019 లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిదులకు ఆహ్వానించేలా జగన్ యోచిస్తున్నారు. అదే ముహూర్తాన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AMDNi8
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!
Related Posts:
అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస… Read More
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- … Read More
ఆ ఉద్యోగినుల బాద్యత మీదే..! ఐటీ సంస్థలకు మార్గదర్శకాలు విడుదుల చేసిన పోలీసులు..!!హైదరాబాద్ : నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ ను నియంత్రించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగిణుల భద్రత ఆయా… Read More
వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిప… Read More
మోడీకి అంత సీన్ లేదట! ప్రియాంకతో ప్రయోజనం శూన్యమట!ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వ… Read More
0 comments:
Post a Comment