చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. పుదుకోటై తిరుమయం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న టెంపో ట్రావెలర్ వ్యాన్ కంటైనర్ లారీని ఢీకొట్టింది. రామేశ్వరం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LU9ZVd
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణం
Related Posts:
రఘురామపై సహచర ఎంపీ షాకింగ్-సీబీఐ కేసుల ప్రస్తావన- రమేష్ ఆస్పత్రికి నోఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి … Read More
2DG drug: కరోనా కమ్మేసిన వేళ..అందుబాటులోకి: త్వరలో ప్రపంచవ్యాప్తంగా సరఫరాన్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ జనర… Read More
ప్రయివేట్ ఆసుపత్రులా.?రక్త పింజరులా.?ఆ బిల్లులేంటి.?ఆ దోపిడీ ఏంటి.?నియంత్రించేది ఎవరు.?హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కోవిడ్ బాదితులు రెండు రకాల నరకాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ పాజిటీవ్ వార్త విని సగం చచ… Read More
Viral Video:బన్నీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన డాక్టర్లు..కరోనా టైంలో స్మాల్ రిలీఫ్ముంబై: నిత్యం కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ బిజీ బిజీగా ఉండే డాక్టర్లు ఒక్కసారిగా రిలాక్స్ మూడ్లోకి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు, మందులు, … Read More
భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: ఈ నెలలో ఫస్ట్టైమ్ ఇంత తక్కువగా: మరణాల్లో మాత్రం అదే స్పీడ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదివరకు నాల… Read More
0 comments:
Post a Comment