న్యూఢిల్లీ: జపాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫుమియో కిషిదతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోడీ శుక్రవారం వెల్లడించారు. భారత్-జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJMcsI
బంధం మరింత బలోపేతం: జపాన్ కొత్త ప్రధాని కిషదతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ
Related Posts:
ప్రబలుతున్న డెంగ్యూ..! పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ..!!హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిల… Read More
ఇందుకోసమేనా : ఆ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లుదేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతమైన అనంతనాగ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప… Read More
టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న… Read More
ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటనకొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందు… Read More
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం… Read More
0 comments:
Post a Comment