న్యూఢిల్లీ: జపాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫుమియో కిషిదతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోడీ శుక్రవారం వెల్లడించారు. భారత్-జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJMcsI
బంధం మరింత బలోపేతం: జపాన్ కొత్త ప్రధాని కిషదతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ
Related Posts:
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!హయత్నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్క… Read More
మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపుఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఊహించని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రానిక… Read More
నలుగురికి చెప్పాల్సిన పెద్దలు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీనమ్మా జీవితంహైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వ… Read More
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతిఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చ… Read More
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న… Read More
0 comments:
Post a Comment