హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కొద్దిసేపటి కిందటే పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mmZ2Oq
కేసీఆర్ సర్కార్ పతనానికి పునాది వేశాం: పాతబస్తీలో బండి సంజయ్
Related Posts:
ఇక కేబీఆర్ పార్క్ లో ఉరుకుడు బంద్..! ఓన్లీ వాకింగ్..!!హైదరాబాద్ : ఇక నగర యువతకు ఎంతో ఇష్టమైన కేబీఆర్ పార్క్ లో పరుగులు తీయాలనుకుంటే కుదరదు. పరుగులు తీసి కొవ్వు కరించుకోవాలన్నా, జాగింగ్ చేసి బ… Read More
నౌకా దళం చీఫ్ హెచ్చిరికలు నిజమౌతున్నాయా? : నావల్ స్టేషన్ గగనతలంపై డ్రోన్ చక్కర్లుచెన్నై: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి చోటు చేసుకున్న వైమానిక దాడుల తరువాత కూడా ఉగ్రవాదం ముప్పు తొలగి పోలేదని, సముద్ర జలాల మీదుగా భారత్ పై దాడి… Read More
రోజా పై టిడిపి అభ్యర్ది ఎవరు : అసెంబ్లీలో కాలు పెట్టకూడదు : చంద్రబాబు నిర్ణయం..!వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ను ఈ సారి ఎలాగైనా ఓడించాలి. ఇది టిడిపి లక్ష్యం. పార్టీ కంటే అధినేత చంద్రబాబు.. లోకే ష్ పట్టుదలతో ఉన్నారు. దీని కోసం ఇప్ప… Read More
దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)ఢిల్లీ : రకరకాల డ్యాన్సులు చూసి ఉంటాము. క్లాసికల్, వెస్ట్రన్, బెల్లీ, హిప్ హప్.. ఇలా ఎన్నోరకాల నృత్యాలు మనకు కనువిందు చేశాయి. ఇటీవల దూరదర్శన్ స్టేషన్ … Read More
నన్ను జగన్ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలునరసారావుపేట: రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా చోరీ రాజకీయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిప్పులు చెరిగారు. టీడీపీ ఏపీ ప్రజల డేటాను దొంగతనం… Read More
0 comments:
Post a Comment