Sunday, October 3, 2021

కేసీఆర్ సర్కార్ పతనానికి పునాది వేశాం: పాతబస్తీలో బండి సంజయ్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కొద్దిసేపటి కిందటే పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mmZ2Oq

Related Posts:

0 comments:

Post a Comment