ఉత్తరప్రదేశ్లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. 8 మంది చనిపోయారు. హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Z2SI1
లఖీమ్పూర్లో ఇంటర్నేట్ బంద్, 8కి చేరిన మృతుల సంఖ్య, ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్
Related Posts:
మండలి చైర్మన్ పంతమే నెగ్గింది.. వైసీపీ మంత్రుల షాకింగ్ కామెంట్లు.. నారా లోకేశ్కు ఆ అవకాశం..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు కీలక బిల్లులపై శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పంతమే నెగ్గింది. వద్దుద్దంటూ వైసీపీ ప్రభుత్వం ఎంత … Read More
వారిద్దరికీ వ్యత్యాసం ఉంది: సీఏఏపై సభలో నెహ్రూ లేఖను ప్రస్తావించిన ప్రధాని మోడీదేశ విభజన తర్వాత భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని అన్నారు ప్రధాని మోడీ… Read More
భక్తుల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారక్క..! పోటెత్తుతున్న జనం..!!హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం జాతరకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలనుండి మేడారం జాతరకు తరలి వెళ్ల… Read More
దేశ విభజన సమయంలో ఇక్కడే ఉండిపోయిన ముస్లింలతో మేలు కలగలేదు: యోగీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్యకాలంలో యోగీ వార్తల్లో న… Read More
భార్య అందంగా ఉందనే అనుమానం, అక్రమ సంబంధం, ఎవరి కోసం ? నిద్రపోతుంటే కట్ చేసిన భర్త!మీరట్: భార్య అందంగా ఉంటుందోని, రోజు చాల హుషారుగా మేకప్ చేసుకంటుందని ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు భర్త, భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందన… Read More
0 comments:
Post a Comment