Sunday, October 17, 2021

భారత్ లో కరోనా క్షీణత: తాజాగా 13,596 కొత్త కేసులు,166 మరణాలు; యాక్టివ్ కేసులు ఎన్నంటే !!

భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,596 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. 230 రోజుల్లో అత్యల్ప రోజువారీ కేసులు ఈరోజు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో కూడా గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,89,694 కి తగ్గాయి, 221 రోజుల్లో అత్యల్పంగా క్రియాశీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aJ9vhY

Related Posts:

0 comments:

Post a Comment