Thursday, September 9, 2021

BRICS: బ్రిక్స్ సదస్సులో ఆఫ్గనిస్తాన్‌పై ఢిల్లీ డిక్లరేషన్-కీలక నిర్ణయాలు-పుతిన్,జిన్‌పింగ్ రియాక్షన్ ఇదే...

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్గనిస్తాన్‌లో శాంతి,మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. బహుపాక్షిక వ్యవస్థల సంస్కరణ,కౌంటర్ టెర్రరిజం,సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ySTzU1

Related Posts:

0 comments:

Post a Comment