Sunday, September 5, 2021

పంజ్‌షీర్‌పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణం

కాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్‌ను కూడా ఆక్రమించుకోవడానికి తాలిబన్లు చేస్తోన్న ప్రయత్నాలను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఆక్రమణ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోన్నాయి. తాము పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను కూడా ఆక్రమించుకున్నట్లు తాలిబన్లు ఇదివరకు ఓ ప్రకటన చేసినప్పటికీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l3vV2i

Related Posts:

0 comments:

Post a Comment