దేశ వ్యాప్తంగా భారత్ బంద్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. ఏపీలో బీజేపీ - జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్మోర్చా తలపెట్టిన భారత్ బంద్కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i9Fpby
భారత్ బంద్ - ఏపీ ప్రభుత్వం మద్దతు : బస్సులు-స్కూళ్లు నిలిపివేత : రోడ్లపైకి విపక్ష నేతలు..!!
Related Posts:
కొరకరాని కొయ్యగా పంచాయతీ కార్యదర్శుల భర్తీ..! టెక్నికల్ కమిటీకి అప్పజెప్పాలన్న కోర్ట్ ..!హైదరాబాద్ : పంచాయితీ కార్యదర్శుల నియామకాల పట్ల న్యాయస్థానం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నియాకాల్లో తలెత్తుతున్న పొరపాట్లను అదిగమించే… Read More
యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టితెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసిం… Read More
12వ తరగతి పాసైన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవద్దు: మోడీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మహాకూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వైపు విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. 12వ తరగతి పాస్ అయ… Read More
ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పో… Read More
ఎన్టీఆర్ అభిమానులను ఏడిపిస్తోందా..? ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: టిడిపి లో కొత్త టెన్షన్వర్మ ముందే హెచ్చరించారు. అలాగే ట్రైలర్ రిలీజ్ చేసారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చరిత్రలో జరిగిన సన్నివేశాలను కళ్లకు కట్టారు. ఈ ట… Read More
0 comments:
Post a Comment