తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) ఢిల్లీలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలియజేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. 32 నుంచి 25 సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tY4eMj
ఉరుములు, ట్రాఫిక్ జామ్.. ఢిల్లీలో వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీ
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ధర్మవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ధర్మవరం, ముదిగుబ్బ మండలాలను పూర్తిగా ధర్మవరం నియోజకవ ర్గం లో చేర్చారు. ఇక్కడి నుండి మూడు సార్లు … Read More
మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబళ్లపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా కురబలకోట..బి.కొత్తకోట మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. ఇదే నియోజకవర్గం నుండి 2009 లో టిడిపి నుండి… Read More
చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్.. ఏపీలో నటి రేవతి ఎన్నికల ప్రచారంఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. హోరాహోరీగా ప్రచార పర్వం సాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రజల మద్దతు కోసం నేతలు ఎండను సైతం ల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కదిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కదిరి, నల్లమాడ మండలాలు పూర్తిగా కదిరి నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడ నుండి మూడు సార్లు గెలిచిన వేమా… Read More
0 comments:
Post a Comment