Tuesday, September 21, 2021

ఉరుములు, ట్రాఫిక్ జామ్.. ఢిల్లీలో వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) ఢిల్లీలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలియజేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. 32 నుంచి 25 సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tY4eMj

0 comments:

Post a Comment