అమెరికా టూర్లో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. టాప్ కంపెనీల సీఈవోలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో భేటీ.. తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్తో సమావేశం అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. తర్వాత ఇరువురు కలిసి.. సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CFnZLB
భారత్ అత్యంత విశ్వసించదగిన భాగస్వామ్య దేశం: కమలా హ్యారిస్, సమన్వయం, సహకారం: మోడీ
Related Posts:
కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిబెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద… Read More
సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళికువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ… Read More
బతుకమ్మ చీరల పంపిణీ షురూ... తొలి చీరలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించిన మంత్రితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒ… Read More
విషాదం: మెట్రోస్టేషన్లో పెచ్చులూడి పడి మహిళ మృతి, నెలన్నర రోజుల క్రితమే పెళ్లిహైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం పడుతుందని తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిల్చున్న మహిళ తల… Read More
సీఎం కేసీఆర్ అబద్దాలకు అంబాసిడర్ : భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో… Read More
0 comments:
Post a Comment