Thursday, September 23, 2021

భారత్ అత్యంత విశ్వసించదగిన భాగస్వామ్య దేశం: కమలా హ్యారిస్, సమన్వయం, సహకారం: మోడీ

అమెరికా టూర్‌లో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. టాప్ కంపెనీల సీఈవోలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ.. తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌తో సమావేశం అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. తర్వాత ఇరువురు కలిసి.. సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CFnZLB

0 comments:

Post a Comment