వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ ప్రసంగంతో ఈ ఈ సమావేశాలు ఆరంభం అయ్యాయి. వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lFRaao
ఆఫ్ఘనిస్తాన్ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగం
Related Posts:
హస్తిన లో తెలుగమ్మాయి పై అత్యాచారం .. బాలిక గర్భం దాల్చటంతో అబార్షన్నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆ… Read More
ప్రగతి భవన్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!హైదరాబాద్ : సాధారణ ఎన్నికల సందర్బంగా కోడ్ అమలులో ఉన్నప్పుడు గమ్మత్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీటన్నికి ఎలక్షన్ కమీషన్ సహనంతో సమాధానం … Read More
ఎస్పీవై రెడ్డికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్: ఫ్యామిలీ మొత్తానికీ టికెట్లు: ఒకరా? ఇద్దరా? నలుగురుకర్నూలు: `నేను కుటుంబ రాజకీయాలకు దూరం. రాజకీయాల్లో వారసత్వాన్ని అస్సలు ప్రోత్సహించను. కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వను..` జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ… Read More
జగన్ అనుమానం నిజమేనా : వైసిపి అభ్యర్దులు..ప్రజాశాంతి క్యాండెట్స్ పేర్లు ఒకటే: కడప ఫార్ములాఎన్నికల వేల రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నాయి. వైసిపి అభ్యర్దుల పై అదే నియోజకవర్గంలో ప్రజా శాంతి నుండి ఆ పేర్లు కలిగిన అభ్యర్ద… Read More
జులై 4 నుంచి తానా మహాసభలుతిరుమల : జులై 4,5,6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈసారి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సం… Read More
0 comments:
Post a Comment