Tuesday, September 21, 2021

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగం

వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ ప్రసంగంతో ఈ ఈ సమావేశాలు ఆరంభం అయ్యాయి. వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lFRaao

Related Posts:

0 comments:

Post a Comment