Tuesday, September 7, 2021

వరద నీటిలో కొట్టుకుపోయిన పౌల్ట్రీ ఫామ్ కోళ్లు... తీసుకునేందుకు ఎగబడ్డ జనం...

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్,సిరిసిల్ల,జగిత్యాల,హుజురాబాద్‌లలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.కొన్నిచోట్ల ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో వరద నీటిలో కోళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు ఆ కోళ్ల కోసం ఎగబడ్డారు. భారీ వర్షాలకు జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nbwvxt

0 comments:

Post a Comment