కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచించింది. రొటీన్ టెంపరేచర్ చెక్తో పెద్దగా ఉపయోగం ఉండదని... దాన్ని పక్కనపెట్టాల్సిందేనని పేర్కొంది. దానికి బదులు స్కూల్లోనే కరోనా టెస్టులు చేయగలిగే సదుపాయాలను ఏర్పరుచుకోవాలని సూచించింది. స్థానికంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్థాయిని బట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3icj39a
Monday, September 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment