కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచించింది. రొటీన్ టెంపరేచర్ చెక్తో పెద్దగా ఉపయోగం ఉండదని... దాన్ని పక్కనపెట్టాల్సిందేనని పేర్కొంది. దానికి బదులు స్కూల్లోనే కరోనా టెస్టులు చేయగలిగే సదుపాయాలను ఏర్పరుచుకోవాలని సూచించింది. స్థానికంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్థాయిని బట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3icj39a
రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...
Related Posts:
భారీ స్కెచ్ వేసి పనిమనిషిని పట్టుకున్నారు .. ఆ మొత్తం ఎంతంటే.. ఈ క్రియేటివిటీ పెద్ద కేసుల్లో లేదేం భారీ స్కెచ్ వేసి ఓ పనిమనిషి దొంగతనం చేసిందని గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. అయితే ఓ పనిమనిషి విషయంలో చూపించిన చాకచక్యం, క్రియ… Read More
ఆరేళ్లుగా అవినీతికి ద్వారాలు తెరిచారు తప్ప సాదించిందేమీ లేదు..! కేసీఆర్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి..హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి. బీజేపి నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ జేపి నడ్డా, తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, వి… Read More
రాజ్తరుణ్ ఎందుకు పరుగెత్తాడు.. 24 గంటలు గడిచాకే మీడియాముందుకు రావడంలో ఆంతర్యమేంటీ ?హైదరాబాద్ : ఇటీవల హీరో రాజ్ తరుణ్ కారు ఔటర్ రింగ్ రోడ్ అల్కాపురి టౌన్ షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో రాజ్తరుణ్.. అతని ముగ్గురు స్నేహితులు ఉన్న… Read More
భాగ్యనగరి సిగలో అమెజాన్ క్యాంపస్.. 10 వేల మందికి ఉపాధిహైదరాబాద్ : ప్రముఖ ఈ కామర్స్ స్టోర్ అమెజాన్ క్యాంపస్ భాగ్యనగరిలో ప్రారంభమైంది. పదెకరాల స్థలంలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. 15 అంతస్తుల … Read More
అర్థరాత్రి మహిళ బీభత్సం...! కారుతో ఎం చేసిందో తెలుసా...? వీడియోఅర్ధరాత్రి ఆడవాళ్లు నడిరోడ్డుమీద ఒంటరీగా వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ మాటలు ఓసారి గుర్తు చేసుకోవాలి.. ఎందుకంటే అర్థరాత్రీ ఓ మహిళ… Read More
0 comments:
Post a Comment