వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడురోజుల అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీలోో జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగతో సమావేశమయ్యారు. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. భారత్-జపాన్ మధ్య సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CG0xOj
జపాన్ ప్రధానితో మోడీ భేటీ: అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ సహా
Related Posts:
సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చ… Read More
అక్రమ సంబంధం, ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య, ఆఫీసులో ఏకాంతంగా, రోజూ రచ్చ, ఆర్థిక ఇబ్బందులు !చెన్నై: కుటుంబ సమస్యల కారణంతో ప్రముఖ తమిళ టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన ఆమె భర్త ఆఫీసులో కొంత … Read More
Flash back 2019: బీజేపీ: లోక్ సభలో మెరుపులు.. అసెంబ్లీలో మరకలు..!ముంబై: ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన కాషాయ పార్టీకి అసెంబ్లీ బరిలో మాత్రం చేదు ఫలితాల… Read More
TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. తిరుమలలో ప్లాస్టిక… Read More
చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత మ… Read More
0 comments:
Post a Comment