Sunday, September 12, 2021

చనిపోయిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేశారు: వైద్యారోగ్య సిబ్బంది తీరుపై విమర్శలు, ఆందోళన

అనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ విభాగానికి చెడ్డపేరు తెస్తున్నారు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయి వ్యక్తికి కూడా టీకా వేసినట్లు నమోదు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nkD80y

Related Posts:

0 comments:

Post a Comment