Sunday, September 19, 2021

అవసరమైతే రీపోల్ పై నిర్ణయం : బ్యాలెట్ పేపర్లు దెబ్బ తిన్నాయి-ఎస్ఈసీతోనూ : జి.కె.ద్వివేది..!!

ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనేక చోట్ల బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేయగానే కొన్నింట వర్షం నీరు.. మరి కొన్ని ప్రాంతాల్లో చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లు కనిపించాయి. దీని పైన కౌంటింగ్ సిబ్బంది జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేదీ ఈ రకమైన ఫిర్యాదుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tPcq1i

Related Posts:

0 comments:

Post a Comment