ఏపీలో దెబ్బితిన్న రహదారుల పునరుద్ధరణ వైసీపీ సర్కార్ కు ఎన్నడూ లేనంత తలనొప్పిగా మారిపోతోంది. గత ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న రోడ్ల కోసం కాస్తో కూస్తో కేటాయింపులు జరిగేవి. వీటితో రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు అయినా చేసే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో రోడ్లను పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో అవి నానాటికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n8U3mz
జగన్ సర్కార్ కు తలనొప్పిగా రోడ్ల వ్యవహారం-కాంట్రాక్టర్ల సహాయనిరాకరణ-విపక్షాలకు టార్గెట్
Related Posts:
మోడీ కొత్త నినాదం ఇదే: ఆ వెబ్సైట్లోను అందరూ ఫాలో అవ్వండి: ఇందిరాగాంధీని స్మరిద్దాంన్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్కు సంబంధించిన ఓ కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆయనలో… Read More
ఇండియాను అలా తిట్టడం తప్పు - ట్రంప్ ‘కంపు’పై బైడెన్ ఫైర్ - మాస్క్ మ్యాటర్స్ -హత్యకు కుట్ర‘‘ఇండియాను చూడండి.. అక్కడి గాలి ఎంత మురికిగా ఉంటుందో.. ఇండియా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేస్తూ పోతుంటే.. దానిని కాపాడాల్సిన బాధ్యత అమెరికా నెత్త… Read More
రామమందిర మంత్రం పని చేయదిక: ఈ సారి సీతమ్మ తల్లి ఆలయం: అయోధ్యను మించి: కొత్త నినాదంపాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరగడం ఆరంభించింది. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ రామమందిరం నినాదాన్ని తెరమీదికి తీసుకొచ్చేది భార… Read More
హైసెక్యూరిటీ జోన్: లోటస్పాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..కలకలం: ఆ పక్కనే జగన్ నివాసంహైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కలకలం చెలరేగింది. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం ఆం… Read More
Bigg Boss Telugu 4: ఈ సారి కూడా మోనాల్ సేఫ్... మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు..?బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎన్నో ట్విస్టులు మలుపులతో కొనసాగుతోంది. ఈ సారి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే విషయంపై కూడా జోరుగా చర్చ జరుగుతుండగానే మరో న్య… Read More
0 comments:
Post a Comment