Sunday, September 12, 2021

విజయ్ రుపాణి కుర్చీకి ఆర్ఎస్ఎస్ ఎర్త్: ఆ సర్వే రిపోర్ట్‌ తరువాతే రిజైన్: ఆమ్ ఆద్మీ స్ట్రాంగ్

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం. ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక తరహాలో ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపింది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A6G5FB

Related Posts:

0 comments:

Post a Comment