Wednesday, September 29, 2021

రాహుల్ ఉన్నంతవరకు ఓకే.. బీజేపీకి ఇబ్బందేమీ లేదు:శివరాజ్

పంజాబ్ రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అమరీందర్ సింగ్ మీట్ అయ్యారు. సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్డడం లేదు. పంజాబ్ ఇష్యూపై బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ఉంటే తమకు ఇబ్బంది ఉండదని సెటైర్లు వేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kQqSD7

Related Posts:

0 comments:

Post a Comment