పంజాబ్ రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అమరీందర్ సింగ్ మీట్ అయ్యారు. సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్డడం లేదు. పంజాబ్ ఇష్యూపై బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ఉంటే తమకు ఇబ్బంది ఉండదని సెటైర్లు వేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kQqSD7
రాహుల్ ఉన్నంతవరకు ఓకే.. బీజేపీకి ఇబ్బందేమీ లేదు:శివరాజ్
Related Posts:
బస్తీ దవాఖాన డాక్టర్ నిర్వాకం.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన బస్తీ దవాఖానాలు కొందరి కారణంగా అభాసుపాలవుతున్నాయి. వైద్యం మాట … Read More
అందాల పోటీల్లో తెలుగమ్మాయి సత్తా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియాగా అక్షర రెడ్డి..చెన్నై : అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. 22 రాష్ట్రాలకు చెందిన 240 మందిక… Read More
సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులున్యూఢిల్లీః కేంద్రీయ మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం వెల్లడవుతాయంటూ వార్తలు వెల్లువెత్… Read More
స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులుహైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య … Read More
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలుబెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరె… Read More
0 comments:
Post a Comment