న్యూఢిల్లీ: స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి 129 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు ముగిసింది. ఈ సందర్భాలను పురస్కరించుకుని వివేకానంద మానవ వికాస కేంద్రం ఏర్పాటు చేసిన వెబినార్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. స్వామి వివేకానందుడి బోధనలను స్మరించారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందని చెప్పారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5sWa1
అర్థం లేని మత ఘర్షణల వల్ల ప్రమాదంలో సెక్యులరిజం: సీజేఐ ఎన్వీ రమణ
Related Posts:
JEE Advanced : పరీక్ష తేదీని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి... ఈసారి ఆ నిబంధనకు చెల్లు...దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యా… Read More
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : డెడ్లైన్ ఇదే... యాక్సెప్ట్ చేయని పక్షంలో అకౌంట్ డిలీట్...సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తోంది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేస… Read More
సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్మన్ టెస్ట్ క్రికెట్లో 29 సెంచరీలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రికార్డును బద్దలుగొట్టడానికి 35 ఏళ్లు పట్టింది… Read More
యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన వారు ఎవరు?అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి హాజరైన తర్వాత క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారులెవరు? క్యాపిటల్ హిల్ భవ… Read More
బండి సంజయ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ న… Read More
0 comments:
Post a Comment