న్యూఢిల్లీ: స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి 129 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు ముగిసింది. ఈ సందర్భాలను పురస్కరించుకుని వివేకానంద మానవ వికాస కేంద్రం ఏర్పాటు చేసిన వెబినార్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. స్వామి వివేకానందుడి బోధనలను స్మరించారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందని చెప్పారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5sWa1
అర్థం లేని మత ఘర్షణల వల్ల ప్రమాదంలో సెక్యులరిజం: సీజేఐ ఎన్వీ రమణ
Related Posts:
IOCLలో ఉద్యోగాలు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టె… Read More
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !అమరావతి: హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లాకు చెందిన యువతికి ఉచితంగా వైద్య చికిత్సను … Read More
మహారాష్ట్ర రాజకీయాల వెనక ఆ మహిళ..! ఊహించని మలుపులు అందుకేనా..!??ముంబాయి/హైదరాబాద్ : తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తన సంతానం సురక్షితంగా ఉంగాలని కోరుకోవడమే కాక, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అందుకోసం అందుబాటులో ఉన్న అ… Read More
పవన్ కు అండగా ఆ ఇద్దరు... మన నుడి - మన నది ఉద్యమానికి బాసటగా తెలుగు భాష పరిరక్షణ కోసం, నదుల పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మన నుడి - మన నది ఉద్యమానికి చాలామంది భాషావేత్తలు మద్దతు తెలుపుత… Read More
క్రిమినల్ రికార్డులున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలున్యూఢిల్లీ: క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు.. హేతుబద్ధమైన ఉత్తర్… Read More
0 comments:
Post a Comment