వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ అటవీ శాఖ అధికారిణి, మరో అధికారిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgk8hJ
షాకింగ్: అటవీశాఖ అధికారులపై గిరిజన రైతుల పెట్రోల్ దాడి, కలకలం(వీడియో)
Related Posts:
పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్సీయూకు పీవీ పేరు..‘‘ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉండింది.. ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి. తనకు మాత్రమే సాధ… Read More
గుంటూరు బీటెక్ విద్యార్థిని రేప్ కేసు... ఇద్దరు యువతుల ప్రమేయం... ఆ వీడియోను వాళ్లే...గుంటూరు బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. యువతిపై అత్యాచారానికి పాల్పడి... ఆ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టిన ఈ… Read More
మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదిక సూచిస్తోంది. ఇంతకాలం అంతా ఈ మాంద్యం గ… Read More
పవన్ మాయలో కాపు యువత డబ్బు గుల్ల.. జనసేనానిపై జక్కంపూడి రాజా ఫైర్..‘‘కాపులకు రిజర్వేషన్ అంశం నుంచి దృష్టిని మళ్లించడానికే జగన్ రెడ్డి తెలివిగా ‘వైఎస్సార్ కాపు నేస్తం' పథకాన్ని తీసుకొచ్చారు. ‘గాలికి పోయే పేలాల పిండి కృ… Read More
జగన్ మరో స్కామ్.. అమరావతికి లింకు... ఎందుకు దాచారు... టీడీపీ సంచలన ఆరోపణలు...108 అంబులెన్సుల నిర్వహణలో రూ.307కోట్ల కుంభకోణం జరిగిందని ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం.… Read More
0 comments:
Post a Comment