వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ అటవీ శాఖ అధికారిణి, మరో అధికారిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgk8hJ
షాకింగ్: అటవీశాఖ అధికారులపై గిరిజన రైతుల పెట్రోల్ దాడి, కలకలం(వీడియో)
Related Posts:
దారుణం... అర్ధరాత్రి గ్రామ వాలంటీర్ దారుణ హత్య... గునపంతో పొడిచి చంపిన దుండగులుఅనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.కూడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్ అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. పొలం వద్ద నిద్రిస్తున్న అతన… Read More
వీల్ ఛైర్పై మమతా బెనర్జీ.. రోడ్ షో: అసలు విషయాలు వెలుగులోకికోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాస్సేపట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోన్నారు. కాలికి గాయం … Read More
కదిలొచ్చిన ఎన్ఐఏ: ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులు: పోలీస్ అధికారి అరెస్ట్ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా అంటాలియా సమీపంలో ఓ కారులో బాంబులు, పేలుడు వస్తువులు లభించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచా… Read More
ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం- 11 గంటల తర్వాత తొలి ఫలితాలుఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 1… Read More
Jana Sena formation day: పవన్ కల్యాణ్ వీడియో: ప్రశ్నించే గొంతుక స్థితి నుంచి ప్రశ్నార్థకంగా?అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తొలి అడుగులోనే అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన పార్టీ.. జనసేన. పవర్ స్టార్గా చిత్ర పరిశ్రమను ఏలుతున్న దశలో.. పవన్ క… Read More
0 comments:
Post a Comment