వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ అటవీ శాఖ అధికారిణి, మరో అధికారిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్తో దాడి చేశారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ పరిదిలోని పందిపంపుల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోడుభూమిలో అటవీ శాఖ అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kgk8hJ
Thursday, September 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment