Saturday, September 25, 2021

నాసల్ వ్యాక్సిన్ పాక్ ముక్కుకు రుద్దుతాం: యూఎన్ వేదికపై మోడీ విసుర్లు

ప్రజాస్వామ్యానికి భారత్ ఉదహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వైవిధ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోడీ మాట్లాడారు. ఇండియా డెవలప్ అయితే ప్రపంచం వృద్ది చెందిందని తెలిపారు. దేశంలో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం పరివర్తనం చెందిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కోసం ఉత్పత్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVHfhj

0 comments:

Post a Comment