ప్రజాస్వామ్యానికి భారత్ ఉదహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వైవిధ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోడీ మాట్లాడారు. ఇండియా డెవలప్ అయితే ప్రపంచం వృద్ది చెందిందని తెలిపారు. దేశంలో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం పరివర్తనం చెందిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కోసం ఉత్పత్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVHfhj
నాసల్ వ్యాక్సిన్ పాక్ ముక్కుకు రుద్దుతాం: యూఎన్ వేదికపై మోడీ విసుర్లు
Related Posts:
అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రిరాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్… Read More
సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆది… Read More
ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలుహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజల… Read More
Vijayawada: నెరవేరబోతున్న కల: ప్రారంభానికి సిద్ధం: కేంద్రమంత్రి చేతుల మీదుగా..!విజయవాడ: విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది. కొత్త సంవత్సరం కానుకగా ముందుకు రాబోతోంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి రెడీ అయింది. అదే- బెంజి సర్క… Read More
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్… Read More
0 comments:
Post a Comment