కోల్కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావం ఇప్పటికే మొదలైంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kHWniR
బంగాళాఖాతంలో మరో తుఫాన్: 29న తీరానికి: రాజధాని సహా ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
Related Posts:
West Godavari: మంటల్లో స్కూల్ బస్సు.. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు.. !ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో విద… Read More
తండ్రికి ప్రమాదం జరిగిందని విద్యార్థినిని పొదల్లోకి ఎత్తుకెళ్లిన కామాంధుడు, కట్టేసి నరాలు !చెన్నై/వేలూరు: తండ్రికి ప్రమాదం జరిగిందని, తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉన్నాడని స్కూల్ లో ఉన్న విద్యార్థిని నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్న… Read More
కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా మారిన పౌరసత్వ బిల్లున్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలతో సాగిన ఉభయసభలు శుక్రవారం నాడు నిరవధిక వాయిదా పడ… Read More
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా లాలు ప్రసాద్ యాదవ్... నిరసనకేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీజేపీయోతర పాలిత రాష్ట్రాల్లో సైతం నిరసనలు చెలరేగాయి. దేశ … Read More
చదువుతో పాటు ఉద్యోగం... డిగ్రీ 4 , ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు .. ఏయూలో సీఎం జగన్రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీతోపాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూల మార్పులు త… Read More
0 comments:
Post a Comment