Saturday, September 25, 2021

బంగాళాఖాతంలో మరో తుఫాన్: 29న తీరానికి: రాజధాని సహా ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు

కోల్‌కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావం ఇప్పటికే మొదలైంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kHWniR

Related Posts:

0 comments:

Post a Comment