దేశమంతటా రక్షా బంధన్ పండుగ జరుపుకొంటోన్న జనంపై ఆయిల్ కంపెనీలు దయ చూపాయి. రాఖీ పౌర్ణమి వేళ భారత ప్రజలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. చాలా కాలంగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు ఇవాళ కొద్దిగా తగ్గాయి. ఒకటీ రెండు కాదు, ఏకంగా 35 రోజుల తర్వాత.. ఆయిల్ కంపెనీలు ఇధన ధరలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNSYpJ
raksha bandhanస్పెషల్: 20పైసలు ఊరట -35రోజుల తర్వాత తగ్గిన Petrol Price -మెట్రో నగరాల్లో రేట్లివే..
Related Posts:
అమరావతిలో 85 శాతం ఒకే సామాజిక వర్గం : రాజధాని మారుస్తాం..ప్రధానికి సీఎం జగన్ లేఖ : ఉమా..!!ఏపీ రాజధాని అమరావతి పైన బొత్సా వ్యాఖ్యలతో రచ్చ సాగుతుండగానే..టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధానిగా అమరావతిని తప్పిస్తున్నట్లుగా ము… Read More
భాగ్యనగరి సిగలో అమెజాన్ క్యాంపస్.. 10 వేల మందికి ఉపాధిహైదరాబాద్ : ప్రముఖ ఈ కామర్స్ స్టోర్ అమెజాన్ క్యాంపస్ భాగ్యనగరిలో ప్రారంభమైంది. పదెకరాల స్థలంలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. 15 అంతస్తుల … Read More
అనాథ పిల్లల కోసం స్కూళ్లు.. ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం..!అహ్మదాబాద్ : అనాథ పిల్లలు, నిరాశ్రయులైన చిన్నారుల కోసం ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, ఫుట్పాత్లపై నిద్రించే చిన్నారులను… Read More
అరెస్ట్ తప్పదని చెబుతున్న సీబీఐ వర్గాలు.. చిదంబరం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటీ ?న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖ… Read More
అడ్వెంచర్ ట్రిప్ లో అపశృతి: 25 అడుగుల ఎత్తు నుంచి దూకి..యుఎస్ లో విశాఖ యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన యువకుడొకరు ప్రమాదవశాత్తూ అక్కడ దర్మరణం పాలైన ఉదంతం ఇది. క్రేటర్ లేక్ జా… Read More
0 comments:
Post a Comment