Saturday, August 21, 2021

raksha bandhanస్పెషల్: 20పైసలు ఊరట -35రోజుల తర్వాత తగ్గిన Petrol Price -మెట్రో నగరాల్లో రేట్లివే..

దేశమంతటా రక్షా బంధన్ పండుగ జరుపుకొంటోన్న జనంపై ఆయిల్ కంపెనీలు దయ చూపాయి. రాఖీ పౌర్ణమి వేళ భారత ప్రజలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. చాలా కాలంగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్‌ ధరలు ఇవాళ కొద్దిగా తగ్గాయి. ఒకటీ రెండు కాదు, ఏకంగా 35 రోజుల తర్వాత.. ఆయిల్ కంపెనీలు ఇధన ధరలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNSYpJ

Related Posts:

0 comments:

Post a Comment