రాష్ట్రంలో ఇప్పుడు హుజురాబాద్ బై పోల్ గురించే చర్చ. ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. విధి, విధానాలు బడ్జెట్ కూడా ఖరారు చేయనుంది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. మరీ మిగతా పార్టీలు మాత్రం ఇంకా ఖరారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9iS6k
Sunday, August 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment