దాదాపు పదేళ్ల కిందటి నిర్భయ ఘటన తరహాలో తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న 9ఏళ్ల దళిత బాలిక గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 'ఓటేసే ముందు నిర్భయను గుర్తు తెచ్చుకోండి' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన ఓ ట్వీట్ ను ప్రస్తావిస్తూ విపక్ష పార్టీలు అధికార బీజేపీపై విమర్శల దాడి చేస్తున్నది. కాగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WM8EJu
Wednesday, August 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment