తెలంగాణ జగిత్యాల జిల్లాలో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, దానిని అడ్డుకున్నందుకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతోనే గొడవపడ్డారని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్కు చెందిన ఒర్సు రమేశ్, అనిత భార్యాభర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xMIOSD
Friday, August 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment