Sunday, August 15, 2021

ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్

న్యూఢిల్లీ: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నాయి. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yRSixh

Related Posts:

0 comments:

Post a Comment